Join WhatsApp Group Join Telegram Group

ఏపీలో విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక: అకౌంట్‌లలోకి స్కాలర్‌షిప్ డబ్బులు..

న్యూ ఇయర్ కానుక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. చదువుకోవాలనే ఆసక్తి ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన బిడ్డలకు బాసటగా నిలుస్తూ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేసింది. కేవలం విద్యారంగమే కాకుండా, మౌలిక సదుపాయాలైన రోడ్లు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు కూడా భారీగా నిధులను కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1. గిరిజన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల విడుదల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి … Read more